కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగులపై దురుసు ప్రవర్తన

80చూసినవారు
కమలాపురం పట్టణ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న విషయం తెలిసి అక్కడి వెళ్లిన మీడియాపై ఎదురు దాడి చేసే ప్రయత్నం నెలకొన్నది. శనివారం రోగులు ఇంజక్షన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఎందుకు గంటలపడి వేచి ఉండాలని రోగులు అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. కనీసం ధర్మామీటర్ తో కూడా జ్వరాన్ని చూడడం లేదని రోగులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్