టిడిపి వర్గీలపై దాడి

65చూసినవారు
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలం మలుగుడుపాడు గ్రామంలో బుధవారం టిడిపి వర్గీలపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. ఈ దాడిలో కుంచాల గురువిరెడ్డి, రవణమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్