పేదవాడి ఆకలి తీర్చడమే చంద్రబాబు లక్ష్యం

84చూసినవారు
పేదవాడి ఆకలి తీర్చడమే చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, టీడీపి ఇన్చార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పులివెందులలో అన్న క్యాంటీన్ ను వారు ప్రారంభం చేశారు. పేదవాడి ఆకలి విలువ పేదవాడి కష్ట నష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు మన సీఎం అని ఆయన ఆదేశాలతో ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. క్యాంటీన్ల ద్వారా పేదవారికి కడుపు నిండుతున్నదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్