16న ఓటీటీలోకి చారి 111

1094చూసినవారు
16న ఓటీటీలోకి చారి 111
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111 సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌, ఆహా ఓటీటీలు మార్చి 16 నుండి చారి 111 సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్