శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

56చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో, సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్