గోధుమ మెషిన్ లో పడి 12 ఏళ్ల బాలుడు మృతి (వీడియో)

2949చూసినవారు
ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. పొలంలో నూర్పిడి యంత్రం నుంచి గోధుమలు తీస్తుండగా 12 ఏళ్ల బాలుడు థ్రెషర్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో బాలుడి ఇంట్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మైనర్లను పనికి పంపవద్దని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్