137 మంది భారతీయులు అరెస్ట్

83చూసినవారు
137 మంది భారతీయులు అరెస్ట్
తమ దేశంలో సైబర్ స్కామ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో 137 మంది భారతీయులను శ్రీలంక అరెస్ట్ చేసింది. రాజధాని కొలంబోలోని నెగొంబా, బత్తరముల్లా, మడివేలా ప్రాంతాల్లో వారిని అక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జూదం, బెట్టింగ్, ఆర్థిక అవకతవకలకు వీరంతా పాల్పడినట్లు శ్రీలంక సీఐడీ అధికారులు ఆరోపించారు. తమ కార్యకలాపాలను వీరు అఫ్గానిస్థాన్, దుబాయ్‌లోనూ కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్