285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు: వికాస్‌రాజ్‌

62చూసినవారు
285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు: వికాస్‌రాజ్‌
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'లోక్‌సభ ఎన్నికల్లో 285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది, సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్లు వాడుతున్నాం. ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఒక ఈవీఎం వాడుతున్నాం' అని వెల్లడించారు.