సింగిల్‌ చార్జింగ్‌తో 460 కి.మీ.. బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ

83చూసినవారు
సింగిల్‌ చార్జింగ్‌తో 460 కి.మీ.. బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ
బీఎండబ్ల్యూ 'ఎలక్ట్రిక్‌ మినీ కంట్రీమ్యాన్‌' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.54.9 లక్షలు. కేవలం 8.6 సెకండ్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్‌ చార్జింగ్‌తో 462 కి.మీ. ప్రయాణించనుంది. కేవలం 29 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జి అవుతుంది. ఐదో జనరేషన్‌గా విడుదలైన ఈ కారు బుధవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్