హజ్ యాత్రలో ఉన్న 577 మంది మృతి

78చూసినవారు
హజ్ యాత్రలో ఉన్న 577 మంది మృతి
ప్రపంచంలో ఈ దేశం ఆ దేశం అని లేకుండా అన్ని దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న పవిత్ర హజ్ యాత్రలో ఉన్న 577 మంది ప్రాణాలు కోల్పోయారు. కారణం దారుణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మక్కాలో ఏకంగా 51 డిగ్రీలను మించి నమోదవుతుంది ఉష్ణోగ్రత. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక్కడ ప్రకృతే ప్రజల ప్రాణాలు తీస్తుం