ఒక్క రోజులో 709 కార్ల బుకింగ్స్‌

69చూసినవారు
ఒక్క రోజులో 709 కార్ల బుకింగ్స్‌
భారత్‌లో 24 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారిగా నిర్వహించిన 24 గంటల ఆన్‌లైన్‌ సేల్స్‌ ప్రోగ్రామ్‌లో 709 కార్ల బుకింగ్‌లను సాధించినట్లు స్కోడా ఆటో ఇండియా తెలిపింది. ‘నేమ్‌ యువర్‌ స్కోడా’ క్యాంపెయిన్‌ లో భాగంగా డిజిటల్‌ క్యాంపెయిన్‌తో రాబోయే కాంపాక్ట్‌ ఎస్‌యువి కోసం ఇప్పటి వరకు 1.50 లక్షల పేరు సూచనలను పొందినట్లు తాజాగా తెలిపింది. తమ అన్ని షోరూంలను డిజిటలైజ్‌ చేసినట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్