ఎవరెస్టుపై 8 మంది మృతి

76చూసినవారు
ఎవరెస్టుపై 8 మంది మృతి
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించేందుకు ఔత్సాహిక పర్వటకులు క్యూ కడుతున్నారు. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు. అయితే, మునుపటితో పోలిస్తే ఈసారి ఎవరెస్టులో మరణాల సంఖ్య తక్కువగానే ఉందని నేపాల్ అధికారులు చెబుతున్నారు. గతేడాది మృతుల సంఖ్య 18గా నమోదైంది.