ఈ ఏడాది భారత్ నుంచి 4,300 మంది ఔట్

51చూసినవారు
ఈ ఏడాది భారత్ నుంచి 4,300 మంది ఔట్
ఈ ఏడాది 4,300 మంది భారత మిలీయనీర్లు దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ తెలిపింది. గతేడాది 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారని పేర్కొంది. గత దశాబ్ధ కాలంగా 85% సంపద వృద్ధితో భారత్ ముందుకెళ్తోందని, అందుకే ఈ ఏడాది వలసల సంఖ్య తగ్గొచ్చని అభిప్రాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్