కాకినాడలో డయేరియా కలకలం (వీడియో)

67చూసినవారు
కాకినాడలో డయేరియా కలకలం (వీడియో)
కాకినాడలో డయేరియా విజృంభిస్తోంది. బెండపూడి గ్రామంలో 40 మంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చిన్న పిల్లలు ఉన్నారు. బావిలో నీళ్లు తాగి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బెండపూడి ఆరోగ్య కేంద్రానికి తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్