చెట్టుకు వేలాడుతున్న శవం.. ఆగ్రహంతో ఓ ఇంట్లో నలుగురిని బంధించి నిప్పు పెట్టిన జనం (వీడియో)

81చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌ కవర్ధాలోని లోహార్దిహ్ గ్రామంలో ఓ హింసాత్మక గుంపు ఒక ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు రక్షించబడ్డారు, అయితే ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. గ్రామంలో ఒక యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించగా ఆగ్రహించిన అతడి వర్గీయులు మరో వర్గం వారి ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్