సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

1085చూసినవారు
సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం
పిట్లం గద్దగూడ నుండి నాగంపల్లి తండాకు వెళ్లే రోడ్డులో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలిపారు. మృతదేహం సగం కాలిపోయి, ఎండిపోయి ఉంది. మహిళను 20 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సదరు మహిళ బ్లూ కలర్ చీరె, పింక్ కలర్ బ్లౌజ్ ధరించి ఉందని వివరించారు.

ట్యాగ్స్ :