మణిపూర్ వ్యక్తి దారుణ హత్య

75చూసినవారు
మణిపూర్ వ్యక్తి దారుణ హత్య
మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లామ్‌లైన్ పిఎస్ పరిధిలోని టెక్చామ్ లో శనివారం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడిని ఆర్కే పృథిబీ సింగ్ గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బలగాల కోసం గూఢచర్యం చేస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :