శృంగారం ఆశచూపి ఓ వివాహిత యువక
ుడిని హతమార్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో జరిగింది. కమ్మరిపల్లికి చెందిన పద్మ-బట్టె శేఖర్ దంపతులు. పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ (28) అనే యువకుడితో పద్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని నెలల తర్వాత మహేందర్ ఇబ్బందులకు గురిచేయడంతో అతడిని పద్మ చంపాలనుకుంది. శృంగారం ఆశ చూపి ఇంటికి రప్పించి హతమార్చింది.