పసికందును చంపేసిన పెంపుడు కుక్క

18562చూసినవారు
వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం చోటు చేసుకుంది. 5 నెలల పసికందుపై పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ కుక్కను చంపేశారు. ఈ ఘటన తాండూరు పట్టణం బసవేశ్వర నగర్ లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్