సివిల్‌లో ర్యాంకు సాధించిన పేద విద్యార్థి

550చూసినవారు
సివిల్‌లో ర్యాంకు సాధించిన పేద విద్యార్థి
ప్రభుత్వ స్కూలు, కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి సివిల్ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో తన నానమ్మ దగ్గర పెరిగిన ఉదయ కృష్ణారెడ్డి.. సివిల్‌లో 780వ ర్యాంక్ సాధించారు. 2012లో సాధించిన కానిస్టేబుల్ ఉద్యోగానికి 2019లో రిజైన్ చేసి.. ఇటీవల సివిల్స్‌లో ర్యాంకు సాధించారు.

సంబంధిత పోస్ట్