న్యాయవాదుల గుమస్తాల సంఘం కార్యవర్గం ఎన్నిక

77చూసినవారు
న్యాయవాదుల గుమస్తాల సంఘం కార్యవర్గం ఎన్నిక
న్యాయవాదుల గుమస్తాల సంఘం కార్యవర్గాన్ని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఉడుగు భూమన్న, ప్రధానకార్యదర్శిగా రూపేష్, ఉపాధ్యక్షుడిగా మారుతి, కోశాధికారిగా సురేందర్, సంయుక్త కార్యదర్శిగా విశ్వ ప్రదీప్, క్రీడల కార్యదర్శిగా ఆకాష్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు నగేష్ కార్యవర్గ సభ్యులు శాలువాలతో సత్కరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్