నేపాల్లోని హోక్సే గ్రామంలో మాయమాటలు చెప్పి వందలాది మంది అవయవాలను ఒక ముఠా దోచుకుంటుంది. ఈ గ్రామ ప్రజలు నిరుపేదలు కావడంతో డబ్బుల ఆశ చూపి ముఠా సభ్యులు అవయవాలు కొంటున్నారు. అయితే, కి
డ్నీని తొలగించినప్పటికీ అక్కడే మరొకటి పెరుగుతుందని నమ్మబలికారని ప్రజలు చెబుతున్నారు. ఈ ఊరిలో ఎక్కువ మంది ఒక కిడ్నీతోనే ఉన్నారని సమాచారం.