కిరాణా షాప్ లో చోరి

2279చూసినవారు
కిరాణా షాప్ లో చోరి
ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ వద్ద ఉన్న ప్రకాశ్ సింగ్ దుకాణంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు. ప్రకాష్ సింగ్ ఆదివారం రాత్రి దుకాణం షట్టర్ కు తాళం వేసి వెళ్లాడు. సోమవారం వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా కౌంటర్ నుంచి రూ. 2 వేల నగదు, రూ. 2, 600 విలువ గల ఆయిల్ పాకెట్లు చోరీ అయినట్లు గుర్తించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :