మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

77చూసినవారు
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటికి బానిస కావద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. నెన్నెల మండలంలోని శ్రావణ్ పల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మత్తు పదార్థాలతో కలిగే నష్టాలను వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 20 లీటర్ల గుడుంబా, 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్