రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

21736చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జీ న్యాయస్థానం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏఎంసీ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న అఫ్సర్ తోపాటు శివకుమార్ డివైడర్ ను ఢీకొట్టారు. ద్విచక్రవాహనం కింద పడిపోవడంతో దానికి తగిలి బజార్ ఏరియా వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న సంపత్ కింద పడిపోయాడు. అఫ్సర్ తోపాటు సంపత్ కు గాయాలయ్యాయి. వీరిద్దరినీ ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్