ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

294చూసినవారు
భారతదేశ స్వతంత్ర ఉద్యమాలలో ఉద్భవించి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాలను నిర్మిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుమేర్ పాషా అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బోథ్ మండల కేంద్రంలో చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించారు. గోవర్ధన్, సిరిపురం దాసు, నరేష్, షాకీర్, మున్సిఫ్, సంతోష్, ఖజియొద్దిన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్