శ్రీ కృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

577చూసినవారు
శ్రీ కృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తాంసి మండలంలోని పోన్నారి గ్రామంలో గల శ్రీ కృష్ణ ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :