ఉపాధ్యాయులు కేటాయించాలని గ్రామస్థుల వినతి

59చూసినవారు
తాంసీ మండలం పొన్నారి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ అశోక్ అన్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయకపోతే పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్