మనోవేదనతో వివాహిత ఆత్మహత్య

9344చూసినవారు
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య
మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్ కు చెందిన సౌదే సరిత అనే వివాహిత మనోవేదనతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ రాజు కథనం ప్రకారం సరితకు 18 ఏళ్ల క్రితం రవీందర్ తో వివాహం గొడవలు తలెత్తి నాలుగేళ్ల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న సరిత పిల్లలు లేరనే మనోవేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్