
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడి పేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్షిట్టిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆర్డ్ మరియు మ్యూజికల్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న శివ ప్రియ శుక్రవారం రాత్రి గుడి పేట రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.