ఆర్థిక సహాయం అందజేత

81చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన శ్రీరామోజీ రవీందర్ అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. 1995-96 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన తోటి మిత్రులు శనివారం కుటుంబ సభ్యులకు రూ. 58, 000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఇందులో సందీప్, శ్రీనివాస్, లక్ష్మణ్, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మొహినుద్దీన్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్