గుడి శుభ్రం చేసిన అమిత్ షా (Video)

1065చూసినవారు
స్వచ్ఛ తీర్థ్‌లో భాగంగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోంలోని తేజ్‌పూర్ మహాభైరబ్ ఆలయాన్ని సందర్శించి, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ గుడిని శుభ్రం చేశారు. గుడి ఆవరణను నీటితో కడిగారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా మందిరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్