దశరథుడిగా అమితాబ్ బచ్చన్?

70చూసినవారు
దశరథుడిగా అమితాబ్ బచ్చన్?
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూవీ 'రామాయణ్' రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో దశరథుడి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారట. కాగా, 2025లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్