వైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

577చూసినవారు
వైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను వైసీపీ సుప్రీంలో సవాల్‌ చేసింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, తప్పులు ఉన్నాయనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది వైసీపీ. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

సంబంధిత పోస్ట్