కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టుకు తరలించిన సీబీఐ

69చూసినవారు
కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టుకు తరలించిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ మంగళవారం రాత్రి తీహార్ జైలులో అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం ఆయనను ప్రవేశపెట్టింది. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరుతోంది. ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఈ కేసు విచారించనున్నారు. ఇదే కోర్టులో ఇటీవల కేజ్రీవాల్‌కు న్యాయమూర్తి నియాయ్ బింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా, దానిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

సంబంధిత పోస్ట్