దారుణం.. ఆస్పత్రిలో విదేశీ మహిళపై అత్యాచారం

60చూసినవారు
దారుణం.. ఆస్పత్రిలో విదేశీ మహిళపై అత్యాచారం
హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. కజకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ (51) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కొపీ సర్జరీ చేయించుకుంది. అనంతరం ఆమెపై ఆస్పత్రిలో అటెండెంట్‌గా పనిచేస్తున్న ఠాకూర్‌ సింగ్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందుతుడిని అరెస్ట్ చేశారు. మహిళ మత్తులో ఉన్న సమయంలో ఈ దుశ్చర్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్