సోషల్ మీడియా ముసుగులో అమ్మాయిలపై అఘాయిత్యాలు

52చూసినవారు
సోషల్ మీడియా ముసుగులో అమ్మాయిలపై అఘాయిత్యాలు
అమ్మాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే స్నేహాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ పరిచయమే కారణంగా సికింద్రాబాద్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధిత బాలికతో ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నారు. వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. వీడియోలు తిరిగి ఇస్తామని పిలిచి స్నేహితులతో కలిసి మరోమారు దారుణానికి పాల్పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్