'సీఎం జగన్ పై దాడి'.. రేపటికి తీర్పు రిజర్వ్

72చూసినవారు
'సీఎం జగన్ పై దాడి'.. రేపటికి తీర్పు రిజర్వ్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో తీర్పును విజయవాడ కోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. నిందితుడు సతీశ్ ను ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టింది.

ట్యాగ్స్ :