నిప్పుల్లో పడిపోయిన అయ్యప్ప మాలధారి (వీడియో)

236374చూసినవారు
ఉత్సవాల సమయంలో ఆలయాల వద్ద భక్తులు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొందరు భక్తులు నిప్పులపై నడుస్తుంటారు. ఇదే కోవలో కర్ణాటక ఉడిపి సమీపంలోని మల్పే అయ్యప్ప మందిరం వార్షికోత్సవం సందర్భంగా భక్తులు నిప్పులపై నడిచారు. అయితే ఓ అయ్యప్ప మాలధారి ఇలాగే నడుస్తూ నిప్పుల్లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాధితుడికి కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్