మహారాష్ట్ర థానె జిల్లా కళ్యాణ్ రైల్వే స్టేషన్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కుశిక్ అసరుద్ద
ీన్ అనే 28 ఏళ్ల వ్యక్తి కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో అసరుద్దీన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. రైల్వే స్టేషన్కు చేరుకుని రన్నింగ్ ట్రైన్ కింద పడ్డాడు. అదృష్టవశాత్తూ రైల్వే ట్రాక్ మధ్యలో అతడు ఉండిపోయాడు. దీంతో రైలు పై నుంచి వెళ్లినా అతడికి ఏమీ కాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.