బ్రహ్మపుత్ర నదిపై భారత్ జోడో న్యాయ్ యాత్ర (వీడియో)

572చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోంలో కొనసాగుతోంది. ఈ మేరకు నాయకులు బ్రహ్మపుత్ర మీదుగా జోర్హాట్‌లోని నిమతి ఘాట్ నుంచి మజులి వరకు పడవలో ప్రయాణించారు. పడవలో యాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ రూట్ మార్చడం వల్లే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.