స్వాతి మలివాల్‌ కేసులో బిభవ్ కు 3 రోజుల పోలీసు కస్టడీ

57చూసినవారు
స్వాతి మలివాల్‌ కేసులో బిభవ్ కు 3 రోజుల పోలీసు కస్టడీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ సహాయకుడు ఐన బిభవ్ కుమార్‌ను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

ట్యాగ్స్ :