హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ నేతలు బూర నర్సయ్యగౌడ్, విజయరామారావు పాల్గొన్నారు.