ధర్నాచౌక్‌ వద్ద ముగిసిన BJP ధర్నా

75చూసినవారు
ధర్నాచౌక్‌ వద్ద ముగిసిన BJP ధర్నా
హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా ముగిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్‌ నేతృత్వంలో ధర్నాచౌక్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ నేతలు బూర నర్సయ్యగౌడ్‌, విజయరామారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :