వాయు కాలుష్య స్థాయిలే మరణానికి కారణం

59చూసినవారు
వాయు కాలుష్య స్థాయిలే మరణానికి కారణం
10 నగరాల్లో PM2.5 ఎక్స్‌పోజర్ మరియు 2008-2019 మధ్య రోజూ వారీ మరణాల గణనలపై డేటాను ఉపయోగించారు. ప్రస్తుత భారతీయ వాయు నాణ్యత ప్రమాణాల కంటే తక్కువ స్థాయి వాయు కాలుష్యం కూడా దేశంలో రోజువారీ మరణాల రేటును పెంచుతుందని అధ్యయనం కనుగొంది. దేశంలోని 10 నగరాల్లో ప్రతి ఏటా 33,000 మరణాలు చోటు చేసుకుంటున్నాయని, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న వాయు కాలుష్య స్థాయిలే ఇందుకు కారణం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్