కేరళలో బీజేపీకి రెండు జీరోలు వస్తాయి: శశి థరూర్

56చూసినవారు
కేరళలో బీజేపీకి రెండు జీరోలు వస్తాయి: శశి థరూర్
కేరళలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కౌంటర్ ఇచ్చారు. కేరళ చరిత్ర, సంస్కృతిని కమలం పార్టీ అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. మతతత్వం ఇక్కడ పరిధిని దాటి వెళ్లదని, నంబర్లలో రెండు సున్నాలు ఉంటేనే ఆ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధించగలదని సెటైర్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్