ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ

62చూసినవారు
ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ
తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలకు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, జి.నగేశ్, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు దక్కింది. కాగా మరో రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్