విరిగిపడిన కొండచరియలు. చార్‌ధామ్ యాత్రకు బ్రేక్(వీడియో)

12122చూసినవారు
కొండచరియలు విరిగి పడడంతో చార్‌ధామ్ యాత్రకు మరోసారి బ్రేక్ పడింది. బద్రీనాథ్ హైవేపై మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారి మూతపడింది. గత 3 రోజుల వ్యవధిలో బద్రీనాథ్ రహదారి మూసుకుపోవడం ఇది నాలుగోసారి. బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వెళుతున్న భక్తులు చాలామంది చింకా ప్రాంతం వద్ద చిక్కుకుపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సంబంధిత పోస్ట్