ఉప్ప‌ల్‌లో మార్చి 1 నుంచి సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌

4666చూసినవారు
ఉప్ప‌ల్‌లో మార్చి 1 నుంచి సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌) ప‌దో సీజ‌న్ ఇటీవ‌ల ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక మార్చి 1 నుంచి 3 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి. కాగా.. మ్యాచ్‌ల‌కు బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్, రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్