మాచర్లలో
వైసీపీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఆక్రమణకు గురయ్యే పోలింగ్ కేంద్రాల వివరాలను లేఖలో వెల్లడించారు. మాచర్లలో
వైసీపీ గూండాలు దౌర్జన్యాలకు దిగుతున్నారని, అక్కడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కోరారు.