వంటగ్యాస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. రేపే లాస్ట్!

275048చూసినవారు
వంటగ్యాస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. రేపే లాస్ట్!
ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వంటగ్యాస్‌పై సబ్సిడీ పొందాలంటే రేపటి లోగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఆఫీసుల వద్ద వినియోగదారులు KYC అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్డేట్ చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పిస్తుందా? లేదా? అనేది స్పష్టత ఇవ్వలేదు.

సంబంధిత పోస్ట్